Sunday, 24 May 2020

తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి..

తెలంగాణలో శనివారం నాడు కొత్తగా 52 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813కు చేరుకుంది. కొత్త కేసుల్లో హైదరాబాద్‌ పరిధిలో 33 కేసులు నమోదవ్వగా.. 15 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour