Monday, 18 May 2020

లాక్ డౌన్ 4.0పై కేంద్రం కీలక ఆదేశాలు- సడలింపులపై రాష్ట్రాలకు హెచ్చరికలు....

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరికొన్ని అంశాల్లో నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చేసిన విషయాన్నీ వివరించింది. గతంలో సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో అవసరమైతే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour