Tuesday, 19 May 2020

ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం- సీఎం జగన్ నిర్ణయం

ఏపీలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలను ఆగస్టు 3 నుంచి తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 9 రకాల సదుపాయాలను స్కూళ్లలో కల్పించాలని సూచించారు. పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour