తెలుగురాష్ట్రాల మధ్య జలజగడానికి ఫుల్ స్టాప్ పడినట్టే అనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 203తో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా, గోదావరి నదులపై అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment