Tuesday, 5 May 2020

తెలంగాణ రైతు రాజ్యం, రూ.25 వేల లోపు రుణాలకు నిధులు, రైల్వేకు రూ.4 కోట్లు: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వకుండా.. పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆల్ పార్టీ పేరుతో వెళ్లిన పార్టీ ప్రతినిధులను ప్రజలే స్వాగతించలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం అని మరోసారి స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour