కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వకుండా.. పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆల్ పార్టీ పేరుతో వెళ్లిన పార్టీ ప్రతినిధులను ప్రజలే స్వాగతించలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం అని మరోసారి స్పష్టంచేశారు. దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ,
https://ift.tt/2RH7J8l

No comments:
Post a Comment