Friday, 15 May 2020

కబళించిన ప్రమాదం, ట్రక్కు-లారీ ఢీ.. 23 మంది వలసకూలీల మృతి, 15 మందికి సీరియస్

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔరాయియా వద్ద ట్రక్కు-డీసీఎం లారీనీ ఢీ కొంది. శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 23 మంది వలసకూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలసకూలీలు తమ స్వగ్రామం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour