Thursday, 7 May 2020

షాకింగ్ : ఆ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో 22 మిలియన్ యూజర్స్ డేటా హ్యాక్..

ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ 'యునకాడమీ'కి చెందిన సుమారు 22 మిలియన్ల వినియోగదారుల డేటాబేస్ హ్యాక్ అయినట్టు అమెరికా సైబర్ భద్రతా సంస్థ సైబిల్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇందులో విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, గూగుల్ మరియు దాని పెట్టుబడిదారు ఫేస్‌బుక్‌లకు చెందిన కాంటాక్ట్స్ ఉన్నాయని పేర్కొంది. డార్క్ వెబ్ సైట్‌లో 2000 అమెరికన్ డాలర్లకు హ్యాకర్లు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour