Sunday, 31 May 2020

కశ్మీర్‌ విలీనం, కరోనాపై పోరాటం, అయోధ్యలో మందిరం, సీఏఏ.. మోడీ 2.0పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

మోడీ 2.0 ప్రభుత్వం అనూహ్యమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. మోడీ 2.0 ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ఏడాదిలో సాధించిన విజయాలను మీడియాతో పంచుకున్నారు. కరోనా మహమ్మారిపై రాజీలేకుండా పోరాటం చేస్తున్నామని నడ్డా వివరించారు. ప్రతీ నిత్యం ప్రజలతో సంప్రదింపులు జరుపుతూ.. వారి రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour