Thursday, 21 May 2020

రైల్వే బుకింగ్స్ జోష్: కేవలం 2 గంటల్లోనే లక్షా50వేల టికెట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సుమారు 2 నెలల తర్వాత భారత రైల్వే తన సేవలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి నడపబోయే రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ను గురువారం నుంచి ప్రారంభించడంతో రైలు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour