Saturday, 16 May 2020

కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

భారతదేశంలో కరోనావైరస్ కేసులు చైనా కరోనా కేసులను దాటేశాయి . డేటా ప్రకారం, భారతదేశంలో 85949 కేసులు ఉండగా, చైనాలో 82000 కేసులు మాత్రమే నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11 వ స్థానంలో ఉంది. covid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour