Sunday, 17 May 2020

కరోనా టైమ్‌: ఏపీలో వచ్చేనెల మరో సంక్షేమ పథకం: ఇక వారి ఖాతాల్లోకి రూ.10 వేలు: బీసీ ఓటుబ్యాంకు

అమరావతి: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జగన్ సర్కార్.. మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే రైతు భరోసా కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయాన్ని చెల్లించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కొత్తగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల 5 లేదా 6వ తేదీల్లో ఈ పథకాన్ని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour