Thursday, 28 May 2020

పెళ్లికి కరోనా పాజిటివ్ అతిథి: నవ దంపతులతోపాటు 100 మంది క్వారంటైన్

భోపాల్: కరోనావైరస్ మహమ్మారి విపత్కర సమయంలో వివాహాలు వాయిదా వేసుకుంటే మంచిదని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఆలస్యమైందనీ, మంచి ముహూర్తాలు పోతున్నాయంటూ ప్రజలు మాత్రం వివాహాలు ఆపడం లేదు. అయితే, సరైన జాగ్రత్త చర్యలు చేపట్టకపోతుండటంతో కొన్ని వేడుకల్లో కరోనావైరస్ వ్యాప్తి జరుగుతోంది. కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్‌తో హార్వర్డ్ ప్రొఫెసర్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour