Sunday, 17 May 2020

వైజాగ్-బెంగళూరు: షార్ట్‌కట్‌లో ఫ్లయిట్ జర్నీ: కేంద్రం సరికొత్త చిట్కా: రూ.1000 కోట్లు ఆదా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల ఘోరంగా దెబ్బతిన్న రంగాల్లో పౌర విమానయానం ఒకటి. లాక్‌డౌన్ వల్ల అన్ని దేశాలు అంతర్జాతీయ గగనతలాన్ని మూసివేశాయి. విమానాలన్నీ రెక్కలు తెగిన పక్షుల్లా నేలకు వాలాయి. ఎయిరిండియా సహా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థల కార్యకలాపాలు స్తంభించాయి. వాటిని పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour