Monday, 18 May 2020

సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై 9, షెడ్యూల్ ఇదే

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా సీబీఎస్ఈ విడుదల చేసింది. జులై 1 నుంచి 15వ తేదీల మధ్యన ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour