Friday, 17 April 2020

lockdown:15 మందితో కలిసి పెళ్లి, మాస్క్ వేసుకొని మరీ, పేదల ఆహారం కోసం రూ.31 వేలు..

లాక్‌డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌‌లో జరిగిన వివాహం పలువురికి ఆదర్శంగా నిలిచింది. పెళ్లి కూతురు, కుమారుడు సహా వచ్చినవారంతా మాస్క్ వేసుకొని సోషల్ డిస్టన్స్ పాటించారు. తన పెళ్లి సందర్భంగా పేదలకు వరుడు రూ.31వేల అందజేయడాన్ని పలువురు కొనియాడారు. ఖరగ్‌పూర్‌లో సౌరవ్ కర్మాకర్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour