Friday, 10 April 2020

lockdown effect:రేషన్ కోసం 30 కి.మీ నడక, చింతపండు రసం తాగి, దుర్భరంగా ఆదివాసీల జీవనం...

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఆదివాసీల పాలిట శాపంగా మారింది. 21 రోజుల లాక్‌డౌన్‌తో ఆదివాసీల జీవనం మరింత దుర్భరంగా మారింది. నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల ఆమ్రాబాద్ ఆదివాసీల బాధలు అన్నీ ఇన్నీ కావు. తమకు కావాలసిన ఆహార వస్తువుల కొనుగోలు కోసం వారు 30 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour