కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ప్రభుత్వాల వద్ద డబ్బులేని పరిస్థితి. మనస్సున మారాజులు ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలు పిలుపిస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలు స్పందించి పెద్దమొత్తంలో అందజేస్తున్నారు. అయితే కేరళలో దినసరి కూలీ ముఖ్యమంత్రి సహాయనిధికి నగదు అందజేశారు. తనకు తోచిన సాయాన్ని అందజేసి.. మంచి మనసును చాటుకొన్నారు. కొల్లా జిల్లా తివళక్కర పంచాయతీ ఆరినల్లూరు
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment