కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు బంద్.. ఇందుకు హెయిర్ కట్ సెలూన్లకు మినహాయింపేమీ లేదు. అయితే నెలరోజులకు పైగా సెలూన్లు మూసివేసి ఉండటంతో కటింగ్, గడ్డం పెరుగుతోంది. ఈ సమస్యను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కూడా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment