Wednesday, 15 April 2020

coronavirus lockdown: శ్మశానం నుంచి పళ్లు సేకరణ, రాజధానిలో వలసకూలీల ఆకలికేకలు...

లాక్‌డౌన్ పొడిగించడంతో పేదల ఆకలి కేకలతో దేశం మిన్నంటుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గల శ్మశానం వద్ద ఆహారం కోసం పేదలు చూస్తున్నారు. దహన సంస్కారాల తర్వాత అక్కడ పళ్లు, ఫలాలు వేయడంతో.. అరటి పళ్లను తింటూ పొట్టపోసుకుంటున్నారు. దహన సంస్కారాలకు పెట్టిన పళ్లను తింటూ జీవిస్తున్న దుర్భర స్థితి మనస్సున్న ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. {image-xx-1586980708.jpg
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour