బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలోని క్వారంటైన్ లో ఉన్న 59 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించారు. వారిలో 59 మంది కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మార్చి 24
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment