Thursday, 9 April 2020

Coronavirus: 13 ప్రభుత్వాసుపత్రుల్లో 5100 పడకలు, మెడికల్ కాలేజీ, ఆస్పత్రులు కూడా...?

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అందుకు తగిన ఆస్పత్రులు, అందులో సదుపాయాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో 13 ప్రభుత్వాసుపత్రుల్లోని 5 వేల 100 పడకలను ఐసోలేషన్ వార్డులుగా మార్చామని ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ ఆయుర్వేదిక్ జనరల్ హాస్పిటల్, ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour