Monday, 20 April 2020

coronavirus:వైరస్ ఉన్న రోగికి శస్త్రచికిత్స, క్వారంటైన్‌లోకి 10 మంది వైద్యుల బృందం..

కరోనా వైరస్ భయపెడుతోంది. ఢిల్లీ ఓక్లాలో గల అల్షిఫా హాస్పిటల్ ఓ రోగికి 10 మందితో కూడిన వైద్యబృందం సర్జరీ చేసింది. అయితే తర్వాత అతనికి కరోనా వైరస్ ఉంది అని తేలడంతో.. వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే 10 మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ పరీక్ష చేయించుకోగా.. వారి రిపోర్ట్ మంగళవారం రానుంది. Coronavirus
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour