Sunday, 5 April 2020

కరోనా: ప్రమాదం అంచున ఇండియా.. రంగంలోకి ఆర్మీ.. షాకింగ్ ఫిగర్స్.. ఏం జరుగుతోంది?

''నా తలరాత దేవుడే నిర్ణయించాడు.. తన దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు''.. ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని, స్వదేశం సౌతాఫ్రికాలో చనిపోయిన ఓ మతగురువు చివరి మాటలివి. ఆననొక్కడేకాదు, అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా 'చావులకు సిద్ధంగా ఉండండి'అని ప్రజలకు పిలుపునిచ్చింది. అడ్డూఅదుపు లేకుండా మహమ్మారి కరోనా సృష్టిస్తోన్న విలయాన్ని, బలితీసుకుంటున్న జనాన్ని చూస్తే, ఎంతటివాళ్లైనా షాక్ తినాల్సిందే.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour