Saturday, 4 April 2020

ఏపీలో ఆ మూడు శాఖల ఉద్యోగులకు పూర్తి జీతాలు.. జగన్ నిర్ణయం..

అమరావతి: కోవిడ్‌ -19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య-ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని  సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ -19 నివారణలో ఫ్రంట్‌లైన్లో పనిచేస్తున్న ఈ శాఖల సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వబోతున్నట్లు ఉన్నతస్ధాయి సమీక్షలో సీఎం అధికారులకు తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని జగన్
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour