Friday, 24 April 2020

జీరో వడ్డీ పథకం ప్రారంభించి మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదలకు మరో వరం ఇవ్వనున్నట్టు ప్రకటించారు . నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు . అంతే కాదు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour