Wednesday, 22 April 2020

సింధియా అనుచరుడికి వైద్యారోగ్యశాఖ: చౌహాన్ నుంచి నరోత్తం మిశ్రాకు చేరిన హెల్త్ మినిస్ట్రీ...

మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవల అక్కడ ప్రభుత్వం మారడంతో వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కూడా సీఎం శివరాజ్ సింగ్ చూశారు. మంగళవారం మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ ఐదుగురిలో కూడా ఎవరికీ వైద్యారోగ్య శాఖను అప్పగించలేదు చౌహాన్. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం మారేందుకు కారణమైన నరోత్తం మిశ్రాకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలను
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour