Saturday, 18 April 2020

కరోనా సంక్షోభం : అమెరికాలో వ్యవసాయ రంగం కుదేలు.. ట్రంప్ భారీ రిలీఫ్ ప్యాకేజీ..

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు,వ్యవసాయ ఉత్పత్తులపై అది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 19 బిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. 'కరోనా మహమ్మారిని తట్టుకుని నిలబడిన మన గొప్ప రైతులు,పశువుల పెంపెకందారులకు ఈ ప్యాకేజీని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour