Tuesday, 21 April 2020

ముంబైలో మరో ఇద్దరు మహిళా పోలీసులకు కరోనా.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు..

మహారాష్ట్ర ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఇటీవల విధులు నిర్వహించిన ఇద్దరు మహిళా పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఒకరు ఏఎస్ఐ కాగా, మరొకరు కానిస్టేబుల్‌. వీరిద్దరు కేవలం ఒకటి,రెండు రోజులే అక్కడే విధుల్లో ఉన్నారని.. ఆదివారం వీరి శాంపిల్స్‌ను పరీక్షించడంతో పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour