Thursday, 23 April 2020

సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?

అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు దారితీస్తుండగా.. పురుషుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్‌లో మానసిక ప్రశాంతత,మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్‌,బాలీవుడ్ హీరోయిన్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour