Saturday, 25 April 2020

కరోనా పేషెంట్లకు సంజీవిని: మంగళగిరి ఎయిమ్స్‌లో అందుబాటులో: ఏపీ అభ్యర్థనకు కేంద్రం ఓకే

గుంటూరు: రోజురోజుకూ భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్సను అందించడానికి దశలవారీగా అనుమతులను ఇస్తోంది. దేశ రాజధానిలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో తొలిసారిగా నిర్వహించిన ఈ ప్లాస్మా థెరపీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour