ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై ఈగవాలిన బాధ్యత ప్రభుత్వానిదేనని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం రెస్పాన్సిబులిటీ అని, స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నేతలు.. చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment