Thursday, 23 April 2020

మోడీకే దేశ ప్రజల ఓటు.. ఎందులో తెలుసా.. సర్వే చెప్పిన నిజమేంటి..?

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని కరోనావైరస్ కబళిస్తున్న వేళ మోడీ సర్కార్ పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించి ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం ఏదీ కాదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ఇక కోవిడ్-19పై పోరులో ప్రధాని మోడీ చేస్తున్న కృషిని చాలామంది భారతీయులు అభినందిస్తున్నారు. ఒక్క మనదేశంలోనే మోడీకి జైజైలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour