Monday, 27 April 2020

అమరావతి పోయి ఆంధ్రప్రదేశ్ వచ్చె: రాష్ట్రం మొత్తానికీ ఆ ప్రాజెక్టు వర్తించే సంకేతాన్ని ఇచ్చిన జగన్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైనట్లు భావించే మెట్రో రైలు ప్రాజెక్టు పేరును మార్చేశారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ పేరులో మార్పులు చేశారు. అమరావతికి బదులుగా ఆంధ్రప్రదేశ్‌ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour