Saturday, 11 April 2020

తప్పును సరిచేసుకున్నాం: భారత్‌‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదు: ప్రపంచఆరోగ్య సంస్థ

న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 200కు పైగా దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. వేల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఇక అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour