Saturday, 18 April 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్: చిల్లిగవ్వ లేదు.. ఫోను అమ్మేశాడు... రేషన్ తెచ్చాడు..కానీ చివరికి ఇలా..!

గురుగ్రామ్ : కరోనావైరస్ దేశాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొన్ని ఫలాలు మాత్రం చాలా చోట్ల ముఖ్యంగా మారుమూల గ్రామీణప్రాంతాల్లో జీవించే ప్రజలకు అందడం లేదు. దీంతో వారు ఆ రోజు ఎలా గడుస్తుందా అనే దిగులుతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇలాంటి కథలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour