Wednesday, 29 April 2020

ఏపీలో లాక్ డౌన్ సడలింపుకు కొత్త మార్గదర్శకాల విడుదల- ఇక వీటికీ అనుమతులు...

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు కోసం ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన తాజా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాల ఆధారంగా ఈ అదనపు మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో హోంమంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour