Monday, 27 April 2020

డ్రాగన్‌ వైపే డబ్ల్యూహెచ్ఓ: భారత భూభాగం చైనాకు చెందినదిగా: ట్రంప్ విమర్శల్లో అర్థం ఉన్నట్టే

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు జై కొడుతోందా? పరోక్షంగా చైనాకు సహకరిస్తోందా? డ్రాగన్ దేశానికి సలాములు కొడుతోందా? అంటే అవుననే చెప్పుకోవాల్సన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై చేసిన విమర్శలు, ఆరోపణల్లో అర్థం ఉన్నట్టేనని అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజమంటూ వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour