ముంబై: ముంబైలోని ప్రఖ్యాత వొకార్డ్ ఆసుపత్రి తాజాగా కరోనా వైరస్ హాట్స్పాట్గా మారింది. ఈ ఆసుపత్రిలో పని చేస్తోన్న 26 మందికి పైగా నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వారంతా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఫలితంగా- ఈ ఆసుపత్రి ప్రాంతం మొత్తాన్నీ మహారాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. ఆసుపత్రి సమీపంలో రాకపోకలను నిషేధించింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment