ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్కొన్న అనుభవం ఏ ఒక్కరికీ లేకపోవడం, వైద్య, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కుల కొరత కారణంగా వైద్యులు పూర్తిస్దాయిలో విధులు నిర్వర్తించలేని పరిస్ధితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్ధితి.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment