Monday, 20 April 2020

వేతనాలు చెల్లించాల్సిందే.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించవద్దు : పరిశ్రమలకు కేటీఆర్ ఆదేశం

కరోనా లాక్ డౌన్‌ కారణంగా పేదలు,మధ్యతరగతి జీవులు విలవిల్లాడిపోతున్నారు. కంపెనీలు మూతపడటంతో దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ,ఇంటి అద్దెలు ఇప్పుడు వారికి తలకు మించిన భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మరోసారి పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి పరిశ్రమల శాఖల అధికారులతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour