Sunday, 19 April 2020

కరోనా పోరులో వెలుగు బావుటా: స్విస్ ఆల్ప్ప్ పర్వతాలపై మెరిసిన త్రివర్ణ పతాకం: ప్రపంచం..సలాం

జెనీవా: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్‌ది రెండోస్థానం. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న అమెరికా సహా కొన్ని యూరప్ దేశాలతో పోల్చుకుంటే.. విస్తీర్ణంలో తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కరోనా వైరస్‌పై పోరాటాన్ని సాగించడంలో ఆయా దేశాల కంటే అద్భుత పనితీరును కనపరుస్తోంది. కరోనా వైరస్ నియంత్రణలో అభివృద్ధి చెందిన దేశాల కంటే అత్యుత్తమ ప్రదర్శన
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour