హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తూ కీలక చర్యలు చేపడుతున్నారు. నిజాముద్దీన్ ఘటనతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్తోపాటు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment