Tuesday, 14 April 2020

కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ .. రానున్నది కష్ట కాలం అంటున్న జయప్రకాశ్ నారాయణ

కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి భవిష్యత్ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పాక్షిక సమస్యగా చూస్తోందని కానీ ఇది చాలా తీవ్ర సమస్య అని ,దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. ఇక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour