Tuesday, 14 April 2020

ప్రధాని మోడీకి షాకిచ్చిన సొంత నియోజకవర్గం ఓటర్లు: జనంతో రోడ్లు కిటకిట: నో సోషల్ డిస్టెన్సింగ్.. !

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.. ఆయన సొంత నియోజకవర్గం వారణాసి ఓటర్లు షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ఈ నెల 20వ తేదీ వరకు మరింత కఠినతరం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చిన రోజే.. నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరుగాడుతూ కనిపించారు. మోడీ పదే,
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour