రాజకీయ పార్టీ హెజ్బుల్లాను జర్మనీ గడ్డపై నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇరాన్ మద్దతుతో ఈ షియా లెబనీస్ పార్టీ జర్మన్ గడ్డపై పనిచేయగలిగింది. ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థగా దీనిపై ముద్రపడింది. హసన్ నస్రల్లా సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీపై ఇప్పటికే చాలావరకు యూరోపియన్ దేశాలు నిషేధం విధించగా.. తాజాగా జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment