Tuesday, 21 April 2020

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటు

భోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరాం సిలావత్‌లు ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour