Sunday, 12 April 2020

హార్రర్..లాక్‌డౌన్‌: నడిరోడ్డుపై కత్తులతో వీరంగం: సిలిండర్‌తో పేలుడుకు: ఎస్ఐ చేతులు నరికివేత

చండీగఢ్: పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్ విధుల్లో ఉంటోన్న కొందరు పోలీసు అధికారులపై ఏడుమంది నిహంగ సామాజిక వర్గానికి చెందిన సిక్కులు వీరంగం సృష్టించారు. కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి రెండు చేతులను నరికి వేశారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచారు. కత్తులతో దాడి చేసిన మూకపై పోలీసులు జరిపిన కాల్పుల్లో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour