Monday, 6 April 2020

భారత్-అమెరికా మధ్య కరోనా చిచ్చు:ఆ డ్రగ్‌ పంపించకపోతే ప్రతీకారం తీర్చుకుంటాం:మోడీకి ట్రంప్ వార్నింగ్

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న నేపథ్యంలో.. పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలంటూ రెండురోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించిన ఆయన స్వరంలో మార్పు కనిపించింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour