Monday, 6 April 2020

ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కాణిపాకం వినాయక ఆలయంలో క్వారంటైన్: అవునంటోన్న ఐవైఆర్

చిత్తూరు: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరగడానికి కారణమైనట్టుగా అనుమానిస్తోన్న ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరిని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో క్వారంటైన్ ఏర్పాటు చేశారని భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour