Thursday, 30 April 2020

ఈ సాయం చేయండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ పరిస్థితి,ఆర్థిక వ్యవస్థ కుదేలైన తీరుపై ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. చాలావరకు పరిశ్రమల్లో ఉత్పత్తి స్తంభించిపోయిందని.. కార్మికులు,రవాణా లేకపోవడంతో పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour